Wednesday 18th June 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ప్రభుత్వానికి నాలుగు అంబులెన్సులు..సీఎం బాబును కలిసిన సోనూసూద్

ప్రభుత్వానికి నాలుగు అంబులెన్సులు..సీఎం బాబును కలిసిన సోనూసూద్

Actor Sonusood Meets Cm Chandrababu | నటుడు సోనూసూద్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ ద్వారా సోనూ సూద్‌ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 4 అంబులెన్స్ లను అందించారు.

ఈ సందర్భంగా సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని నటుడు కలిశారు. అనంతరం అంబులెన్సులను ప్రభుత్వానికి అప్పగించారు. వీటిని సీఎం ప్రారంభించారు.

ఈ క్రమంలో సోనూసూద్ ను చంద్రబాబు అభినందించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని… ఈ ఆశయంలో ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ భాగస్వామి అయినందుకు సోనూసూద్ కు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు చెప్పారు.

You may also like
విమాన ప్రమాద స్థలంలో బంగారం సేకరించి..మానవత్వం చాటుకుని
‘కేసీఆర్, జగన్ కలిసి..నేనూ ఫోన్ ట్యాపింగ్ బాధితురాలినే’
‘యుద్ధం మొదలైంది’..ట్రంప్ vs ఖమేని
‘మీ ప్రమేయం లేదు’..డోనాల్డ్ ట్రంప్ కు తేల్చి చెప్పిన మోదీ

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions