Thursday 13th February 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ప్రభుత్వానికి నాలుగు అంబులెన్సులు..సీఎం బాబును కలిసిన సోనూసూద్

ప్రభుత్వానికి నాలుగు అంబులెన్సులు..సీఎం బాబును కలిసిన సోనూసూద్

Actor Sonusood Meets Cm Chandrababu | నటుడు సోనూసూద్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ ద్వారా సోనూ సూద్‌ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 4 అంబులెన్స్ లను అందించారు.

ఈ సందర్భంగా సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని నటుడు కలిశారు. అనంతరం అంబులెన్సులను ప్రభుత్వానికి అప్పగించారు. వీటిని సీఎం ప్రారంభించారు.

ఈ క్రమంలో సోనూసూద్ ను చంద్రబాబు అభినందించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని… ఈ ఆశయంలో ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ భాగస్వామి అయినందుకు సోనూసూద్ కు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు చెప్పారు.

You may also like
cm revanth
500 ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ ఆధారిత విద్య: సీఎం రేవంత్ రెడ్డి!
delhi cm
ఢిల్లీ పీఠంపై మహిళ సీఎం.. యోచనలో బీజేపీ అధిష్టానం!
ఆప్ కాంగ్రెస్ కలిసి పోటీచేసి ఉంటే!
‘కాంగ్రెస్ కు గాడిద గుడ్డు మిగిలింది’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions