Monday 22nd June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘చంద్రబాబు రేవంత్ ఫడ్నవీస్.. దావోస్ లో టీంఇండియా’

‘చంద్రబాబు రేవంత్ ఫడ్నవీస్.. దావోస్ లో టీంఇండియా’

Chandrababu Revanth Fadnavis Meet’s At Davos | దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం ( World Economic Forum )లో ఇండియా నుండి పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు మరియు వివిధ కంపెనీల సీఈఓలు హాజరైన విషయం తెల్సిందే.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ( Cm Chandrababu ), తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy ), మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ( Devendra Fadnavis ) కలిశారు.

ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ డిస్కషన్ ( Round Table Discussion ) లో పాల్గొన్నారు. ఇందులో రాష్ట్రాల అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణలు, సాంకేతికత, AI, సుస్థిరత, ఉద్యోగాలు వంటి అంశాలపై మాట్లాడారు. ఇదిలా ఉండగా ముగ్గురు సీఎంలు కలిసి ఫోటోలు దిగారు.

ఈ క్రమంలో భేటీకి సంబంధించిన ఫోటోను సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు. టీం ఇండియా ఎట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ( Team India At WEF ) అంటూ ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు రేవంత్, ఫడ్నవీస్ తో కలిసున్న ఫోటోను పంచుకున్నారు.

You may also like
ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల గోల.. డీజీపీకి రఘురామ కృష్ణంరాజు లేఖ!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions