Tuesday 2nd June 2026
12:07:03 PM
Home > తెలంగాణ > టేబుల్ మీద వెపన్ పెట్టి బెదిరించారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే!

టేబుల్ మీద వెపన్ పెట్టి బెదిరించారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే!

vemula veeresham

Congress MLA Vemula Veeresham | నకిరేకల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత వేముల వీరేశం (Vemula Veeresham) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినా తన గెలుపును ఆపలేకపోయారని తెలిపారు.

ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంలో కేటీఆర్ (KTR) పాత్ర ఉందన్నారు. బతుకుమీద ఆశ లేదా అని గతంలో తనను కేటీఆర్ బెదిరించినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా టేబుల్ మీద వెపన్ పెట్టి ప్రభాకర్ తనను బెదిరించే ప్రయత్నం చేసినట్లు చెప్పుకొచ్చారు.

వికారాబాద్ జిల్లా లగచర్ల (Lagacharla) గ్రామంలో అధికారులపై జరిగిన దాడి ఉదంతంలో కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించారు. బీఆరెస్ కార్యకర్త సురేష్ కాల్ రికార్డింగ్ తో కేటీఆర్ బండారం బయటపడిందన్నారు. వెంటనే కేటీఆర్ ను అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

You may also like
TG Heat Wave Alert
తెలంగాణ ప్రజలకు అలర్ట్.. తప్పనిసరి అయితేనే బయటకు రండి!
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
azharuddin and kodandaram as mlc
ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాంప్రమాణ స్వీకారం.. మంత్రి పదవికి వీడిన గండం!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions