Wednesday 25th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > న్యూయార్క్ జిల్లా కోర్టు జడ్జిగా భారత సంతతి వ్యక్తి!

న్యూయార్క్ జిల్లా కోర్టు జడ్జిగా భారత సంతతి వ్యక్తి!

sanket jayesh balsara

Sanket Jayesh Balsara | అమెరికాలో భారత సంతతి వ్యక్తి ఓ ఉన్నత పదవి దక్కింది. న్యూయార్క్‌ లోని అమెరికా ఈస్టర్న్ డిస్టిక్ కోర్టు న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన సంకేత్‌ జయేశ్‌ బల్సారా నియమితులయ్యారు. ఈ మేరకు వైట్‌హౌస్‌ ఓ అధికారిక ప్రకటన చేసింది.

సంకేత్ బల్సారా 2017 నుంచి ఇదే కోర్టులో మేజిస్ట్రేటుగా పనిచేస్తున్నారు. కాగా, ఆ పదవిని చేపట్టిన తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తి ఆయనే. తాజాగా సంకేత్ బల్సారాకు న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. ఆయన తండ్రి న్యూయార్క్‌ నగర పాలికలో ఇంజినీరుగా, తల్లి నర్సుగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ భారత్‌, కెన్యాల నుంచి 50 ఏళ్ల క్రితం అమెరికాకు వలస వెళ్లారు

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions