Friday 5th June 2026
12:07:03 PM
Home > తాజా > తెలంగాణలో వైన్స్ కోసం టెండర్లు షురూ

తెలంగాణలో వైన్స్ కోసం టెండర్లు షురూ

Telangana Govt notifies allotment of 2,620 retail liquor outlets for 2025-27 | తెలంగాణలో వైన్స్ షాపుల కేటాయింపుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు రెండేళ్ల కోసం ప్రభుత్వం లైసెన్సులు జారీ చేయనుంది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాల కోసం టెండర్లకు ఆహ్వానం పలికింది. శుక్రవారం మొదలు అక్టోబర్ 18 వరకు ఆశావహుల నుంచి దరఖాస్తులను అధికారులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న లాటరీ పద్దతిలో వైన్ షాపుల కేటాయింపు జరుగుతుంది.

టెండర్లకు సంబంధించి ఒక్కో దరఖాస్తు రుసుము రూ.3 లక్షలుగా ఉంది. ఇకపోతే దుకాణాల కేటాయింపులో గౌడ్లకు 15%, ఎస్సిలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్లు ఉన్న విషయం తెల్సిందే.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions