Saturday 27th July 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అర్ధరాత్రి ప్రధాని మోదీ ఆకస్మిక తనిఖీ!

అర్ధరాత్రి ప్రధాని మోదీ ఆకస్మిక తనిఖీ!

pm modi midnight inspection

Modi Midnight Inspection | ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) గురువారం అర్ధరాత్రి ఆకస్మికంగా అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రధాని గురువారం అర్ధరాత్రి సొంత నియోజకవర్గం అయిన వారణాసికి (Varanasi) చేరుకున్నారు.

అనంతరం నూతనంగా నిర్మించిన శివ్ పూర్- ఫుల్వారియా- లహార్ తర మర్గ్ ను తనిఖీ చేశారు. రూ.360 కోట్లతో నిర్మించిన ఈ  మార్గ్ ను ఇటీవలే ప్రారంభించారు.

దక్షిణ వారణాసి ప్రజలకు ఈ మార్గ్ ఎంతో ఉపయోగపడుతుందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ప్రధాని. మోదీ వెంట ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) కూడా ఉన్నారు. కాగా దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

You may also like
divorce over kurkure
KURKURE కొనివ్వలేదని భర్తకు విడాకులు ఇచ్చిన భార్య!
Bride cast vote
తొలి విడత పోలింగ్.. పెళ్లి బట్టల్లో వచ్చి ఓటేసిన వధువు!
A family from Andhra Pradesh committed suicide.
ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని వారణాసిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.
No Non veg day
No Non Veg Day: యోగి సర్కార్ కీలక నిర్ణయం.. కారణమేంటంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions