పోటాటో సీఎం జగన్..టీడీపీ ఒక కర్రీపాయింట్ పార్టీ…టీడీపీ VS వైసీపీ..!|
Tdp Vs Ycp| ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి ( Cm Jagan Mohan Reddy ) చేసిన పోటాటో ( Potato ) అనువాదం పై టీడీపీ (... Read More
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లాలూ ప్రసాద్ యాదవ్
-ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్యాదవ్-శనివారం తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించు కున్నారు.ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్యాదవ్ శనివారం తిరుమల లోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించు కున్నారు. రాత్రి... Read More
మరో మూడు నెలల్లో ఏపీలో కూడా తెలంగాణ పరిస్థితే వస్తుందన్న చంద్రబాబు
-జైల్లో మానసిక క్షోభను అనుభవించానని ఆవేదన-ఏపీలోనే ఎక్కువ మంది రైతులు అప్పులపాలు అయ్యారని వ్యాఖ్యతెలంగాణ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్... Read More
తెలంగాణ రాజకీయాలపై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్!
ChandraBabu Comments On TS Results | చంద్రబాబు, తెలంగాణ ఎన్నికల ఫలితాలు, బీఆరెస్ ఓటమి, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన... Read More
మిగ్జాం తుఫాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరో 18 రైళ్లను రద్దు చేసింది
మిగ్జాం తుఫాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరో 18 రైళ్లను రద్దు చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాలకు నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. భారీ... Read More
ఓటమి భయంతో వైసీపీ నేతల దుర్మార్గం
-బాపట్ల మండలం భర్తీపూడిలో విగ్రహం కూల్చివేత-తీవ్రంగా ఖండిస్తున్నామంటూ లోకేశ్ ట్వీట్ వైసీపీ ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఓటమి... Read More
2024లో టీడీపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : పవన్..
అమరావతి: 2024లో తెలుగుదేశం ` జనసేన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శనివారం జనసేన పార్టీ కార్యాలయంలో... Read More
ఎపికి ఏకౖేెక విలన్ జగన్
అనంతపురం: మోసగాళ్ళు అంతా చేరి సామాజిక బస్సు యాత్ర చేస్తున్నారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ నాలుగేళ్ల పాలనలో బలహీన వర్గాలు తీవ్రమైన... Read More
తిరుమలలో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరిన జలాశయాలు
మిజ్గాం తుపాను తిరుమలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తిరుమలలోని జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. కుమారధార, పసుపుధార, కల్యాణి జలాశయాలు పూర్తిగా నిండాయి.మిజ్గాం తుపాను తిరుమలపై తీవ్ర ప్రభావం... Read More















