Thursday 14th May 2026
12:07:03 PM

By

Devuser

మహారాష్ట్ర, కర్ణాటకలో ఉగ్ర కలకలం.. 15 మంది అరెస్ట్

-ఐఎస్ఐఎస్ టెర్రర్ మాడ్యుల్ కేసులో అదుపులోకి..-పేలుడు పదార్థాలను తయారేచేశారనే అనుమానాలు-రెండు రాష్ట్రాల్లో మొత్తం 41 చోట్ల కేంద్ర బలగాల సోదాలు ఐఎస్ఎస్ టెర్రర్ మాడ్యుల్ కేసుకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్...
Read More

నేటినుంచి తెలంగాణ మహిళలకు ఫ్రీ బస్‌

హైదరాబాద్‌ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్‌ రెడ్డి దీనిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో...
Read More

సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. డీజీపీ కీలక ఆదేశాలు!

CM Revanth Reddy | తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పొల్గొన్న ఉద్యమకారులపై నమోదైన కేసులన్నీ ఎత్తివేయాలని ప్రభుత్వం...
Read More

TSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణం.. రాష్ట్రం దాటితే.. ఏం చేయాలంటే!

TSRTC Free Ride For Women | నూతనంగా ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించిన విషయం...
Read More

కేసీఆర్‌ను చూసేందుకు ఎవరూ ఆసుపత్రికి రావొద్దు: మాజీ మంత్రి హరీశ్ రావు

-ఆందోళన అవసరం లేదు… ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడి-కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామన్న హరీశ్ రావు-కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారన్న మాజీ మంత్రి మాజీ...
Read More

మంత్రులకు శాఖల కేటాయింపుపై విషయమై ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

-11 మంది మంత్రుల శాఖలపై కాంగ్రెస్ పెద్దలతో చర్చించనున్న రేవంత్ రెడ్డి-18 మందిలో 12 మందికి దక్కిన మంత్రి పదవి-మరో ఆరుగురికి ఇచ్చే అంశంపై చర్చ మంత్రివర్గ కూర్పుపై చర్చించేందుకు...
Read More

భారత్‌లో క్రికెట్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు.

-సఫారీ బోర్డు ఆర్థిక కష్టాలను తీర్చనున్న భారత్‌..-మూడు ఫార్మాట్ల సిరీస్‌ల ద్వారా భారీ ఆదాయం! ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ద్వారా వేలాది కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్న బీసీసీఐ.. ప్రపంచ...
Read More

 ఆహారంతో మ‌ల‌బ‌ద్ధ‌కం, అజీర్తి స‌మ‌స్య‌ల‌కు చెక్‌

చ‌లికాలంలో వేడివేడిగా ఇష్ట‌మైన ఆహార ప‌దార్ధాల‌ను తీసుకోవడంతో పాటు పండ‌గ సీజ‌న్ కావ‌డంతో ప‌లు వంట‌కాల‌ను లాగిస్తుంటారు. దీంతో ఈ సీజ‌న్‌లో క‌డుపుబ్బ‌రం, వికారం, మ‌ల‌బ‌ద్ధ‌కం, అజీర్తి వంటి జీర్ణ...
Read More

ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని వారణాసిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.

అమరావతి : ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని వారణాసిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. వీరిలో ఒక మహిళ , ముగ్గురు పురుషులు ఉన్నారు. వారణాసిలోని దశాంశ్వమేథ్‌ పోలీస్‌...
Read More

దేశం నలుమూలలా కంపించిన భూమి… నాలుగు రాష్ట్రాల్లో భూకంపం

-తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మేఘాలయ రాష్ట్రాల్లో ప్రకంపనలు-తొలుత తమిళనాడులో భూకంపం-వివరాలు తెలిపిన నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ భారత్ నలుమూలలా నేడు భూమి కంపించింది. ఆగ్నేయంలో తమిళనాడు, నైరుతిలో కర్ణాటక,...
Read More
Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions