Sunday 26th January 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీ గా మార్చారు : మంత్రి లోకేష్ |

ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీ గా మార్చారు : మంత్రి లోకేష్ |

Minister Lokesh On Arogya Sri | ఆరోగ్య శ్రీ ( Arogya Sri ) పథకాన్ని అనారోగ్య శ్రీ గా మార్చిందె మాజీ సీఎం జగన్ ( Ys Jagan ) అని విమర్శించారు మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh ).

కాగా ఆగస్ట్ 15 లోగా బిల్లులు చెల్లించకుంటే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి ఏపీ స్పెషలిటీ హాస్పిటల్ అసోసియేషన్ లేఖ రాసినట్లు ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని మంత్రి ప్రస్తావించారు.

” ఇంటి పోరు ఇంతింత కాదయా!
ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీగా మార్చింది, ఆసుపత్రులకు రూ.1600 కోట్ల బకాయిలు పెట్టింది జగన్. బకాయిల వ్యవహారాన్ని బయటపెట్టి 11 మోహన్ పరువు తీసింది వారి పేపర్ ( Paper ). ఇంతకీ ప్యాలెస్‌ ( Palace )లో ఏం జరుగుతోంది? ” అని లోకేష్ ప్రశ్నించారు.

You may also like
vijay sai reddy
రాజకీయాలకు విజయసాయి రెడ్డి గుడ్ బై.. ఇక నా భవిష్యత్తు అదేనంటూ..!
‘చంద్రబాబు రేవంత్ ఫడ్నవీస్.. దావోస్ లో టీంఇండియా’
డిప్యూటీ సీఎంపై టీడీపీ నేతల వ్యాఖ్యలు..జనసేన కీలక సూచన
ఆన్లైన్ లో పేకాట ఆడుతున్న డిఆర్వో..జగన్ పార్టీ ఆగ్రహం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions