Friday 17th April 2026
12:07:03 PM
Home > తాజా > న్యూ ఇయర్ వేడుకలు.. మెట్రో ప్రయాణీకులకు ముఖ్య గమనిక!

న్యూ ఇయర్ వేడుకలు.. మెట్రో ప్రయాణీకులకు ముఖ్య గమనిక!

Metro

Hyderabad Metro | నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో  ప్రయాణీకులను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 31న మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగించినట్లు తెలిపింది.

అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైలు సర్వీసులు నడుస్తాయని వెల్లడించింది. బుధవారం ప్రారంభ స్టేషన్ల నుంచి రాత్రి ఒంటిగంటకు మెట్రో రైళ్లు బయలుదేరతాయని అధికారులు తెలిపారు.

మెట్రో రైలు, స్టేషన్లలో సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందన్నారు. ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

You may also like
aiswarya rajesh
విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions