Monday 15th June 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీ గా మార్చారు : మంత్రి లోకేష్ |

ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీ గా మార్చారు : మంత్రి లోకేష్ |

nara lokesh

Minister Lokesh On Arogya Sri | ఆరోగ్య శ్రీ ( Arogya Sri ) పథకాన్ని అనారోగ్య శ్రీ గా మార్చిందె మాజీ సీఎం జగన్ ( Ys Jagan ) అని విమర్శించారు మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh ).

కాగా ఆగస్ట్ 15 లోగా బిల్లులు చెల్లించకుంటే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి ఏపీ స్పెషలిటీ హాస్పిటల్ అసోసియేషన్ లేఖ రాసినట్లు ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని మంత్రి ప్రస్తావించారు.

” ఇంటి పోరు ఇంతింత కాదయా!
ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీగా మార్చింది, ఆసుపత్రులకు రూ.1600 కోట్ల బకాయిలు పెట్టింది జగన్. బకాయిల వ్యవహారాన్ని బయటపెట్టి 11 మోహన్ పరువు తీసింది వారి పేపర్ ( Paper ). ఇంతకీ ప్యాలెస్‌ ( Palace )లో ఏం జరుగుతోంది? ” అని లోకేష్ ప్రశ్నించారు.

You may also like
ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల గోల.. డీజీపీకి రఘురామ కృష్ణంరాజు లేఖ!
cm chandrababu appriciates farmer rosiah
శభాష్ రోశయ్య.. సీఎం చంద్రబాబు ప్రశంసలు!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions