Friday 6th June 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీ గా మార్చారు : మంత్రి లోకేష్ |

ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీ గా మార్చారు : మంత్రి లోకేష్ |

Minister Lokesh On Arogya Sri | ఆరోగ్య శ్రీ ( Arogya Sri ) పథకాన్ని అనారోగ్య శ్రీ గా మార్చిందె మాజీ సీఎం జగన్ ( Ys Jagan ) అని విమర్శించారు మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh ).

కాగా ఆగస్ట్ 15 లోగా బిల్లులు చెల్లించకుంటే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి ఏపీ స్పెషలిటీ హాస్పిటల్ అసోసియేషన్ లేఖ రాసినట్లు ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని మంత్రి ప్రస్తావించారు.

” ఇంటి పోరు ఇంతింత కాదయా!
ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీగా మార్చింది, ఆసుపత్రులకు రూ.1600 కోట్ల బకాయిలు పెట్టింది జగన్. బకాయిల వ్యవహారాన్ని బయటపెట్టి 11 మోహన్ పరువు తీసింది వారి పేపర్ ( Paper ). ఇంతకీ ప్యాలెస్‌ ( Palace )లో ఏం జరుగుతోంది? ” అని లోకేష్ ప్రశ్నించారు.

You may also like
pawan kalyan
‘ఆరోజు సంక్రాంతి – ‌దీపావళి కలిపి జరుపుకోండి’
‘మురళీనాయక్ లాంటి వీరులను కన్న తల్లులకు మదర్స్ డే అంకితం’
‘కీలక ఒప్పందం..మూడేళ్ళలో 4 లక్షల మందికి శిక్షణ’
‘చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా చంద్రబాబు తీరు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions