Saturday 9th May 2026
12:07:03 PM
Home > తాజా > ఫోన్ ట్యాపింగ్ కేసు..కేసీఆర్ కు నోటీసులు?

ఫోన్ ట్యాపింగ్ కేసు..కేసీఆర్ కు నోటీసులు?

SIT Likely to Issue Notice to KCR in Phone Tapping Case | తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా సిట్ దూకుడు పెంచింది. వారం రోజుల వ్యవధిలోనే బీఆరెస్ పార్టీకి చెందిన అగ్ర నేతలను సిట్ విచారణకు పిలిచింది. తొలుత మాజీ మంత్రి హరీష్ రావు ఆ తర్వాత బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచారు. తాజగా రాజ్యసభ మాజీ ఎంపీ సంతోష్ రావును కూడా సిట్ ప్రశ్నించింది. ఇకపోతే మిగిలింది బీఆరెస్ అధినేత కేసీఆర్.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు కూడా సిట్ నోటీసులు జారీ సూచనలు కనిపిస్తున్నాయి. అతి త్వరలోనే ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. నేడో రేపో కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు కథనాలు వస్తుండడం సంచలనంగా మారింది.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions