Monday 3rd August 2026
12:07:03 PM
Home > తాజా > మాజీ మంత్రి పొన్నాల ఇంట్లో చోరీ

మాజీ మంత్రి పొన్నాల ఇంట్లో చోరీ

Ponnala Lakshmaiah News | మాజీ మంత్రి, బీఆరెస్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇంట్లోకి చొరబడిన దొంగలు రూ.లక్షన్నర నగదుతో పాటు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటనపై పొన్నాల లక్ష్మయ్య సతీమణి అరుణదేవి ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions