Friday 5th June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘ఈ-విటారా’ను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని

‘ఈ-విటారా’ను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని

PM Modi flags off Maruti Suzuki’s 1st electric vehicle e-Vitara | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం గుజరాత్‌ హన్సల్‌పూర్‌లోని సుజుకి మోటార్ ప్లాంట్‌లో మారుతి సుజుకి యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం ‘ఈ-విటారా’ని (e-Vitara) జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కారు భారత్‌లో తయారై, ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 దేశాలకు ఎగుమతి కానుంది, ఇందులో తొలి యూనిట్ యూకేకు పంపబడుతుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘ఆత్మనిర్భర భారత్’ మరియు గ్రీన్ మొబిలిటీ దిశగా ఒక ముఖ్యమైన అడుగు పడిందన్నారు.

ఈ ప్రాజెక్ట్ భారత్‌ను ఎలక్ట్రిక్ వాహన తయారీలో గ్లోబల్ హబ్‌గా మార్చడంతో పాటు, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం ప్రధాని హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ లను తయారు చేసే ప్లాంట్ కు కూడా శ్రీకారం చుట్టారు. ఈ ప్లాంట్ ను తోషిబా, డెన్సో, సుజుకీ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో నిర్మించారు.

You may also like
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions