Sunday 26th January 2025
12:07:03 PM
Home > తాజా > చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం.. ఎప్పటినుండంటే!

చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం.. ఎప్పటినుండంటే!

fish prasadam

Fish Prasadam | హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (Nampally Exhibition Grounds) లో ఏటా చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్న విషయం తెల్సిందే.

ఈ చేప ప్రసాదం తినడం ద్వారా ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

ఈ క్రమంలో ఈ ఏడాది కూడా చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించినున్నట్లు బత్తిని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో బత్తిని కుటుంబ సభ్యులు మాట్లాడారు.

ఈ సందర్భంగా జూన్ 8 ఉదయం 11 గంటల నుండి మొదలు జూన్ 9 ఉదయం 11 గంటల వరకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు.

You may also like
bandi sanjay
ఆ పేరు పెడితే ఇండ్లు ఇవ్వం..బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!
kcr sister cheeti sakalamma
కేసీఆర్ సోదరి మృతి.. నివాళి అర్పించిన బీఆర్ఎస్ అధినేత!
vijay sai reddy
రాజకీయాలకు విజయసాయి రెడ్డి గుడ్ బై.. ఇక నా భవిష్యత్తు అదేనంటూ..!
‘లైలా గెటప్..మా నాన్నే నన్ను గుర్తుపట్టలేదు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions