Sunday 20th April 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం.. పక్కనుండి వెళ్లిన రైలు

చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం.. పక్కనుండి వెళ్లిన రైలు

Chandrababu Narrowly escaped a potential Train accident | సీఎం చంద్రబాబు ( Cm Chandrababu )కు తృటిలో పెను ప్రమాదం తప్పింది.

విజయవాడ ( Vijayawada ) మధురానగర్ లో వరద ముంపు ప్రాంతాలను ముఖ్యమంత్రి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వరద ఉదృతుని పరిశీలించేందుకు రైలు వంతెన పైకి సీఎం ఎక్కారు.

బ్రిడ్జి పైనుండి బుడమేరు ( Budameru ) ఉధృతిని పరిశీలించారు. అయితే చంద్రబాబు రైలు వంతెన పై ఉన్న సమయంలోనే ఎదురుగా రైలు వచ్చింది.

దింతో ఒక్కసారిగా భద్రతా సిబ్బంది అప్రమత్తం అయింది. రైలు తగలకుండా సీఎం మరియు సిబ్బంది ఓ పక్కకు నిలబడి నిల్చున్నారు. పెను ప్రమాదం తప్పడంతో రైలు వెళ్ళిపోయాక అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

You may also like
‘తాత ఎన్టీఆర్ కల..మనవడు లోకేష్ నెరవేర్చాడు’
అధిష్టానం స్పందించపోతే రాజీనామా..టీడీపీ ఎమ్మెల్యే సంచలనం
హిందు ధర్మంపై కూటమి సర్కార్ దాడి..పవన్ పై జగన్ హాట్ కామెంట్స్
‘విశాఖ స్టీల్ పై ప్రధాని ఫార్ములా సైలెంట్ కిల్లింగ్’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions