Sunday 8th September 2024
12:07:03 PM
Home > తాజా > చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం.. ఎప్పటినుండంటే!

చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం.. ఎప్పటినుండంటే!

fish prasadam

Fish Prasadam | హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (Nampally Exhibition Grounds) లో ఏటా చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్న విషయం తెల్సిందే.

ఈ చేప ప్రసాదం తినడం ద్వారా ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

ఈ క్రమంలో ఈ ఏడాది కూడా చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించినున్నట్లు బత్తిని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో బత్తిని కుటుంబ సభ్యులు మాట్లాడారు.

ఈ సందర్భంగా జూన్ 8 ఉదయం 11 గంటల నుండి మొదలు జూన్ 9 ఉదయం 11 గంటల వరకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు.

You may also like
TGSPDCL FIELD WORKERS
జోరు వర్షంలోనూ మరమ్మతులు.. విద్యుత్ కార్మికుల సాహసం!
తెలుగురాష్ట్రాల్లో వరదలు..చిరంజీవి మనవి
Sanjay Roy
కోల్ కత్తా ట్రైనీ డాక్టర్ కేసు..జైల్లో ఎగ్ కర్రీ కావాలని నిందితుడి గొడవ!
PM Modi
ఆ ఘటనపై బహిరంగ క్షమాపణ చెప్పిన ప్రధాని మోదీ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions