నేటి నుంచి ఆర్బీఐ ద్రవ్యసమీక్ష.. 8న నిర్ణయాలను ప్రకటించనున్న గవర్నర్ దాస్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష బుధవారం మొదలవుతున్నది. మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మూడు రోజులు సమావేశం కానుండగా, శుక్రవారం కమిటీ నిర్ణయాలను... Read More
వింటర్లో వాకింగ్తో శరీరంలో జరిగే మార్పులివే..!
శారీరక వ్యాయామంలో నడక చాలా ఆరోగ్యకరమైనదని చెవుతుంటారు. తేలికపాటి వ్యాయామంగా పరిగణించే వాకింగ్తో గుండె ఆరోగ్యం మెరుగవడమే కాకుండా కండరాల బలోపేతమవడం, బరువు తగ్గడం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు... Read More
దేశంలో రోజుకు 294 కిడ్నాప్ కేసులు
దేశంలో 2022లో రోజుకు సగటున 294 కిడ్నాప్ కేసులు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వార్షిక నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా 1,07,588 కిడ్నాప్, అపహరణ కేసులు నమోదైనట్లు,... Read More
రాజీనామా రచ్చ కోహ్లీని తాను తొలిగించలేదన్న సౌరవ్ గంగూలీ
న్యూఢిల్లీ : విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై మళ్లీ వివాదం చెలరేగింది. జీ న్యూస్ ప్రత్యేక కార్యక్రమం ‘దాదాగిరి అన్లిమిటెడ్’ పదో సీజన్లో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్... Read More
‘ఆమె’ తరువాత వరుస హిట్లు పడ్డాయన్న శ్రీకాంత్
-‘మహాత్మ’ తరువాత దెబ్బపడిందని వ్యాఖ్య-వరుస ఫ్లాపులు చూడటం జరిగిందని వెల్లడి-కొత్త హీరోలు రావడం కావొచ్చనే అభిప్రాయంహీరోగా శ్రీకాంత్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. గట్టి పోటీ ఉన్నప్పటికీ తట్టుకుని... Read More
కాంగ్రెస్ ప్రభుత్వానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తాం
హైదరాబాద్:నూత నంగా ఏర్పడనున్న రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) కేంద్ర సంఘం అభినందనలు తెలిపింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం... Read More
ఎపికి ఏకౖేెక విలన్ జగన్
అనంతపురం: మోసగాళ్ళు అంతా చేరి సామాజిక బస్సు యాత్ర చేస్తున్నారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ నాలుగేళ్ల పాలనలో బలహీన వర్గాలు తీవ్రమైన... Read More
శశికళ అప్పిల్ను తిరస్కరించిన మద్రాసు హైకోర్టు
చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత స్నే హితురాలు వీకే శశికళకు.. మద్రాసు హైకోర్టులో చుక్కెదురైంది. అన్నాడీఎంకే పార్టీకి తాత్కా లిక ప్రధాన కార్యదర్శిగా తనను కొనసాగించాలని ఆమె పెట్టుకున్న... Read More
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు..
మిర్యాలగూడ:తెలంగాణ నూతన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని మంగళవారం డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు కలిసి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కేసి వేణు గోపాల్... Read More
మల్లారెడ్డికి శుభాకాంక్షలు
-పుష్పగుచ్చం అందించి అభినందలు తెలిపిన భాస్కర్ యాదవ్, దయానంద్ యాదవ్, శ్రీనివాస్ రాజు మేడ్చల్: మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా రెండవ సారి గెలుపొందిన చామకూర మల్లారెడ్డిని మేడ్చల్ మార్కెట్ కమిటీ... Read More










