Friday 17th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > కర్నూలు విషాదం..ఆరుగురిని కారులో ఆసుపత్రికి తరలించిన

కర్నూలు విషాదం..ఆరుగురిని కారులో ఆసుపత్రికి తరలించిన

Kurnool Bus Fire Accident | కర్నూలు సమీపంలోని చిన్నటేకూరు వద్ద ఉన్న జాతీయ రహదారి 44పై ప్రైవేట్ ట్రావెల్ బస్సు పూర్తిగా దగ్దమైన ఘటన తీవ్రంగా కలిచివేస్తోంది. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రయాణికులను తీసుకుని హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది.

ఇదే సమయంలో కర్నూలు వద్ద ప్రమాదం జరగడంతో మంటలు చెలరేగాయి. 19 మంది సజీవదహనం అయ్యారు. 21 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన ఎన్నో కుటుంబాలను శోక సంద్రంలో ముంచేసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

అయితే ప్రమాదం జరిగిన తర్వాత హిందూపూర్ కు చెందిన నవీన్ అనే వ్యక్తి తన కారులో ఆరుగురిని కర్నూలులోని ఆసుపత్రికి తరలించారు. అలాగే పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వస్తున్న హేమా రెడ్డి అనే మహిళ మంటలు చెలరేగడాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions