Tuesday 22nd October 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > సీఎం చంద్రబాబు తొలి పర్యటన.. పోలవరం సందర్శన!

సీఎం చంద్రబాబు తొలి పర్యటన.. పోలవరం సందర్శన!

ap cm

CM Chandrababu Visits Polavaram | సీఎం చంద్రబాబు (Chandrababu Naidu) సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఇదే తొలి పర్యటన కావడం విశేషం.

ఉండవల్లి నివాసం నుండి హెలికాప్టర్ లో బయలుదేరిన సీఎం, పోలవరం ప్రోజెక్టు వద్దకు చేరుకున్నారు. ఆయనకు మంత్రులు నిమ్మల రామానాయుడు, పార్థసారథి మరియు టీడీపీ ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అనంతరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు.

స్పిల్ వే, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ పరిశీలన అనంతరం మధ్యాహ్నం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

You may also like
గ్రూప్ 1 పరీక్షపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు
RAW మాజీ అధికారిపై అమెరికాలో కేసు..వికాస్ తల్లి ఏమన్నారంటే !
ఇదేమి రాజ్యం బాబు గారు..బద్వేల్ ఘటనపై వైఎస్ జగన్
నేటి నుంచి ‘పల్లె పండుగ’..సంక్రాంతి వరకు పనులు పూర్తి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions