Sunday 14th June 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > కుర్చీపై దర్జాగా కూర్చొని విద్యార్ధినీలతో..పంతులమ్మ ఏంటీ పని

కుర్చీపై దర్జాగా కూర్చొని విద్యార్ధినీలతో..పంతులమ్మ ఏంటీ పని

Andhra Teacher Gets Foot Massage From Students | ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ మహిళా టీచర్ చేసిన పని ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణం అయ్యింది. సదరు టీచర్ దర్జాగా కుర్చీలో కూర్చొని ఉండగా ఇద్దరు విద్యార్ధినీల ఆమె పాదాలను నొక్కుతున్నారు.

ఈ సమయంలో ఆ పంతులమ్మ బిజీగా ఫోన్లో మాట్లాడుతుంది. ఈ ఘోర ఘటన జిల్లాలోని మొళియపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచరే ఇలా ప్రవర్తించడం పట్ల సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం సదరు టీచర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.అలాగే ఘటనపై విచారణ సైతం కొనసాగుతోంది.

You may also like
ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల గోల.. డీజీపీకి రఘురామ కృష్ణంరాజు లేఖ!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions