Thursday 5th June 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం.. పక్కనుండి వెళ్లిన రైలు

చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం.. పక్కనుండి వెళ్లిన రైలు

Chandrababu Narrowly escaped a potential Train accident | సీఎం చంద్రబాబు ( Cm Chandrababu )కు తృటిలో పెను ప్రమాదం తప్పింది.

విజయవాడ ( Vijayawada ) మధురానగర్ లో వరద ముంపు ప్రాంతాలను ముఖ్యమంత్రి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వరద ఉదృతుని పరిశీలించేందుకు రైలు వంతెన పైకి సీఎం ఎక్కారు.

బ్రిడ్జి పైనుండి బుడమేరు ( Budameru ) ఉధృతిని పరిశీలించారు. అయితే చంద్రబాబు రైలు వంతెన పై ఉన్న సమయంలోనే ఎదురుగా రైలు వచ్చింది.

దింతో ఒక్కసారిగా భద్రతా సిబ్బంది అప్రమత్తం అయింది. రైలు తగలకుండా సీఎం మరియు సిబ్బంది ఓ పక్కకు నిలబడి నిల్చున్నారు. పెను ప్రమాదం తప్పడంతో రైలు వెళ్ళిపోయాక అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

You may also like
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP
‘కీలక ఒప్పందం..మూడేళ్ళలో 4 లక్షల మందికి శిక్షణ’
‘చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా చంద్రబాబు తీరు’
‘ప్రజల రాజధాని కోసం కేంద్రం సహకారం మరవలేనిది’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions