Saturday 27th July 2024
12:07:03 PM

Day

December 4, 2023

బీఆరెస్ పని అయిపోయింది.. ఇక నుండి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే..ఎంపీ!|

Dharmapuri Arvind News| నిజామాబాద్ ( Nizamabad ) ఎంపీ, బీజేపీ ( BJP ) నేత ధర్మపురి అర్వింద్ ( Dharmapuri Arvind )ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ...
Read More

కామారెడ్డి లో విజయం..ఆడు మోగాడ్రా బుజ్జి అంటున్న నెటిజన్లు..!|

Katipally VenkataRamana Reddy| ఒకరు సిట్టింగ్ సీఎం( Sitting Cm ), మరొకరు కాబోయే సీఎం అని ప్రచారం ఈ ఇద్దరి నేతలతో తలపడి చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేశారు...
Read More

ఆరు నెలల, సంవత్సరమా తెలీదు కానీ మళ్ళీ కేసీఆరే సీఎం..ఎమ్మెల్యే|

Telangana Election Result News| ఎన్నికల్లో మిత్ర పక్షం సీపీఐ ( CPI ) తో కలిసి 65 సీట్లు గెలిచి స్పష్టమైన మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీ (...
Read More

గెజిట్‌ను గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌కు అందించిన సీఈవో, ఈసీ ముఖ్య కార్యదర్శి

-పాత శాసనసభ రద్దై కొత్త శాసనసభ కొలువుతీరనుంది-కొత్త సీఎం, మంత్రులకు వాహనాలు సిద్ధం చేసిన అధికారులుతెలంగాణ: తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు...
Read More

కొత్త మంత్రుల కోసం ఛాంబర్లను సిద్ధం చేస్తున్న అధికారులు.. సచివాలయం నేమ్ బోర్దుల తొలగింపు

-అసెంబ్లీకి రంగులు వేస్తున్న వైనం-ఈ సాయంత్రం కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశంతెలంగాణ :తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సర్వం సిద్ధమవుతోంది. సచివాలయం, అసెంబ్లీలను కొత్త ప్రభుత్వం కోసం...
Read More

ఎన్నికలు ఓడినా నిరుద్యోగు ల పక్షాన తన పోరాటం నిరంతరం కొనసాగి స్తా అన్న” బర్రెలక్క “

కొల్లాపూర్‌: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోలేదని, ప్రజల మనసులు గెలిచానని కొల్లాపూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిన శిరీష (బర్రెలక్క) చెప్పారు. స్వతంత్య్ర అభ్యర్థిగా...
Read More

కేసీఆర్‌తో భేటీకి మల్లారెడ్డి సహా ముగ్గురు దూరం, మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖరరెడ్డి, సుధీర్ రెడ్డి

-ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌తో సమావేశం-ముగ్గురు ఎమ్మెల్యేల గైర్హాజరీపై చర్చతెలంగాణ:బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు సోమవారం మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సమావేశమయ్యారు. అంతకుముందు బీఆర్ఎస్...
Read More

తెలంగాణ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని వ్యాఖ్య

-75 ఏళ్ల దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అన్న కిషన్ రెడ్డి-తెలంగాణలో ఓటు బ్యాంకు 14 శాతానికి పెరిగిందన్న కేంద్రమంత్రితెలంగాణ : కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, కాబోయే ముఖ్యమంత్రిగా...
Read More

సుమత్రా దీవిలో మౌంట్ మరాపి అగ్నిపర్వతం విస్ఫోటనం.. 11 మంది మృత్యువాత

-విగత జీవుల్లా పర్వతారోహకులు-ఆకాశంలో మూడు కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసిన బూడిద ఇండోనేషియాలోని సుమత్రా దీవిలో మౌంట్ మరాపి అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఘటనలో 11 మంది ట్రెక్కర్లు (పర్వతారోహకులు) మృతి...
Read More
Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions