Thursday 30th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > జమిలి వచ్చేస్తుంది..పార్లమెంటులో బిల్లు

జమిలి వచ్చేస్తుంది..పార్లమెంటులో బిల్లు

One Nation One Election Bill In Parliament | ‘ ఒకే దేశం-ఒకే ఎన్నిక ‘ కు సంబంధించిన బిల్లు లోక్సభ ( Loksabha ) ముందుకు వచ్చింది.

జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర ప్రభుత్వం లోకసభలో మంగళవారం ప్రవేశపెట్టింది. లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.

దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా మరో బిల్లును కేంద్రం లోకసభలో ప్రవేశపెట్టింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రాం మేఘవాల్ ( Arjun Ram Meghwal )
ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

ప్రస్తుతం దీనిపై సభలో చర్చ జరుగుతుంది. ఈ బిల్లు కోసం బీజేపీ ( Bjp ), కాంగ్రెస్ ( Congress ) సహా మరికొన్ని పార్టీలు విప్ ను జారీ చేసిన విషయం తెల్సిందే.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions