Wednesday 4th June 2025
12:07:03 PM
Home > క్రీడలు > కపిల్ దేవ్ ను అవమానించిన బీజేపీ.. సంజయ్ రౌత్ కామెంట్స్

కపిల్ దేవ్ ను అవమానించిన బీజేపీ.. సంజయ్ రౌత్ కామెంట్స్

sanjay raut

Sanjay Raut | శివసేన (Shiv Sena) ఉద్ధవ్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఆదివారం జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు కపిల్ దేవ్ (Kapil Dev) ను పిలవకుండా అవమానించారని విమర్శించారు సంజయ్ రౌత్.

బీజేపీ ఒత్తిడి కారణంగానే బీసీసీఐ (BCCI) కపిల్ దేవ్ ను ఆహ్వానించలేదని ఎందుకంటే గతంలో బీజేపీ ఎంపీకి వ్యతిరేకంగా ఢిల్లీ లో మహిళా రెజ్లర్లు చేసిన ధర్నాకు కపిల్ దేవ్ మద్దతు తెలిపారన్నారు సంజయ్ రౌత్.

అందుకోసమే ఆయన్ను ఫైనల్ మ్యాచ్ కు పిలవకుండా బీజేపీ, బీసీసీఐ, ఐసీసీ (ICC) కపిల్ దేవ్ ను అవమానించారని ధ్వజమెత్తారు. 

ప్రధాన మోదీ (Narendra Modi) ని డామినేట్ చేస్తారనే కపిల్ దేవ్ ని ఫైనల్ మ్యాచ్ కు పిలవలేదని ఆగ్రహించారు.

అంతేకాకుండా గుజరాత్ బీజేపీ లాబి మూలంగానే వరల్డ కప్ ఫైనల్ మ్యాచ్ ముంబై (Mumbai) నుండి అహ్మదాబాద్ కు తరలిపోయిందని ఆరోపించారు.

మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

You may also like
kangana ranaut
ఇంటి కరెంట్ బిల్ చూసి షాకైన నటి!
Mandipattu-Kishan Reddy on the government saying that it has written down the tradition of the legislative assembly
బీజేపీపై విషం కక్కడమే వాళ్ల ఎజెండా: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాక్.. నోటీసులు ఇచ్చిన అసెంబ్లీ కార్యదర్శి!
maharashtra new cm
మహారాష్ట్ర రాజకీయాల్లో సస్పెన్స్ కు తెర.. నెక్స్ట్ సీఎం ఎవరంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions