Monday 17th November 2025
12:07:03 PM
Home > తాజా > హైడ్రా కమీషనర్ రంగనాథ్ కు భద్రత పెంపు

హైడ్రా కమీషనర్ రంగనాథ్ కు భద్రత పెంపు

AV RANGANATH

Hydra Commissioner Ranganath | జీహెచ్ఎంసీ ( GHMC )పరిధిలో చెరువులు, కుంటలు మరియు పార్కులను ఆక్రమించి నిర్మాణాలు చెప్పట్టిన బడబాబులపై హైడ్రా ( HYDRA ) ఉక్కుపాదం మోపుతోంది.

హైడ్రా కమీషనర్ రంగనాథ్ ( Commissioner Ranganath ) అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రంగనాథ్ కు ప్రభుత్వం భద్రత పెంచింది.

మధురానగర్ లోని రంగనాథ్ ఇంటివద్ద అదనంగా ఔట్ పోస్టును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చెరువులను కబ్జా చేసి నిర్మించిన నిర్మాణాలను రంగనాథ్ నేలమట్టం చేస్తున్నారు.

దింతో ఆయన భద్రతకు ప్రమాదం పొంచి ఉందని ప్రభుత్వానికి సమాచారం అందింది. ఈ క్రమంలో ఆయన పటిష్ట బందోబస్తు ను ఏర్పాటు చేశారు.

You may also like
గోడ తీస్తే 3 కి.మీ..మూస్తే 8 కి.మీ.
hydraa
నగరంలో మళ్లీ మొదలైన హైడ్రా కూల్చివేతలు.. ఎక్కడంటే!
ఆక్రమిత ఇళ్ల కూల్చివేతలపై హైడ్రా మరో సంచలన నిర్ణయం
CM Revanth Reddy to Delhi regarding allocation of departments to ministers
వసూళ్లకు పాల్పడితేకఠిన చర్యలు: సీఎం వార్నింగ్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions