Sunday 14th June 2026
12:07:03 PM
Home > తెలంగాణ > ఇక పై ప్రభుత్వ స్కూలలో హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: టీజీవీపీ

ఇక పై ప్రభుత్వ స్కూలలో హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: టీజీవీపీ

Henceforth, quality food should be provided to students in hostels in government schools

ఆర్మూర్‌:బొర్గం పి ప్రభుత్వ జెడ్పిహెచ్‌ఎస్‌ పాఠశాలకు సంబం దించిన హాస్టల్‌ భోజనం సరిగ్గా లేక కొంత మంది విద్యార్థులు కడుపునొప్పికి గురైన విద్యార్థులను హాస్పిటల్‌ లో తెలంగాణ విద్యార్థి పరిషత్‌ నగర అధ్యక్షుడు అఖిల్‌ ఆ విద్యార్థులను పరామర్శించి వారికి మెరుగైన వైద్య అందించాలి అని వైద్యులకు సూచించడం జరిగింది. ఎది కేవలం హాస్టల్‌ వార్డెన్‌ మరియు సిబ్బంది తో పాటు పాఠశాల అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగింది అని అన్నారు. ఇకపై అధికారులు కూడా విద్యార్థులకు అందించే భోజనంలో ఎలాంటి నన్యతలోపం లేకుండా వారికి పోస్టికరమైన ఆహారాన్ని అందించాలని ఆయన అధికారులకు కోరారు .నాణ్యమైన భోజనం అందించకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు . ఈ కార్యక్రమంలో మహేష్‌ సుజిత్‌ సోహెల్‌ అబ్దూల్‌ అదీబ్‌ తదితరులు పాల్గొన్నారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
cm revanth reddy
తెలంగాణ DNAలోనే టెక్స్‌టైల్ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
tg cabinet meeting
తల్లిదండ్రులను చూడని ఉద్యోగులకు షాక్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions