Thursday 30th April 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > వాళ్ళ ఇంట్లో పండుగ వెలుగులు నింపిన పోలీసులు

వాళ్ళ ఇంట్లో పండుగ వెలుగులు నింపిన పోలీసులు

Eluru Police Handed Over Stolen Gold and Silver Ornaments to 23 Victims | ఏలూరు జిల్లా పోలీసుల మూలంగా 23 కుటుంబాల్లో సంక్రాంతి పండుగ వెలుగులు కనిపించాయి.

ఏలూరు జిల్లా పలు పోలీసు స్టేషన్ల పరిధిలోని దొంగలు రెచ్చిపోయారు. పండుగ ముందు ఇంట్లోకి చొరబడి డబ్బులను, బంగారు ఆభరణాలను మరియు ఇతర విలువైన వస్తువుల్ని ఎత్తుకెళ్లారు.

ఈ క్రమంలో 23 మంది పోలీసులను ఆశ్రయించారు. దింతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపి దొంగల్ని పట్టుకున్నారు. అలాగే నిందితుల నుండి 2 కిలోల 206 గ్రాముల బంగారం, 9.40 కిలోల వెండి, రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు.

కేసులని పరిష్కరించి రికవరీ చేసిన బంగారాన్ని ఫిర్యాదుదారులకు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ( SP Prathap Shiva Kishore ) అందజేశారు. ఈ సందర్భంగా పండగకి ముందు పోగొట్టుకున్న బంగారం, వెండి, నగదు తిరిగి పొందడంతో మా ఇంట్లో పండగ వెలుగులు కనిపిస్తున్నాయని ఫిర్యాదుదారులు సంతోషం వ్యక్తం చేశారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions