Sunday 19th April 2026
12:07:03 PM
Home > తాజా > సీఎం రేవంత్ ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి

సీఎం రేవంత్ ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi Meets Cm Revanth | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy )ని ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi )సోమవారం కలిశారు. ఇటీవల సంభవించిన వరదల కారణంగా ( Telangana Floods ) తెలంగాణలోని చాలా ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి.

ఈ నేపథ్యంలో వరద బాధితుల సహాయార్ధం ప్రముఖులు విరాళం ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి కూడా రెండు తెలుగురాష్ట్రాలకు చెరో రూ.50 లక్షల విరాళం ప్రకటించారు.

ఈ క్రమంలో సీఎం రేవంత్ ను కలిసిన చిరంజీవి రూ.50 లక్షల చెక్కును అందజేశారు. అలాగే తనయుడు రామ్ చరణ్ ( Ram Charan )తరఫున మరో రూ.50 లక్షల చెక్కును అందజేశారు. మరోవైపు అమర్ రాజా గ్రూప్ ( Amar Raja Group ) తరఫున మాజీ ఎంపీ గల్లా అరుణ ( Galla Aruna ) సీఎంకు రూ. కోటి చెక్కును అందజేశారు.

You may also like
CM Revanth's speech in the Madiga Employees Coordination Committee programme
సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత అది అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ: సీఎం
BJP Kishan REddy
సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ!
bandi sanjay
‘ఆ కుటుంబానికి రూ.1000 కోట్లుపంపేందుకే కేబినెట్ మీటింగా?’
cm revanth proposes ai ministry in india
‘ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయండి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions