Saturday 28th February 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఎమ్మెల్సీల లేఖ..దసరా సెలవులపై మంత్రి గుడ్ న్యూస్

ఎమ్మెల్సీల లేఖ..దసరా సెలవులపై మంత్రి గుడ్ న్యూస్

Dasara Holidays In AP | దసరా పండుగ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలకు సెలవులను ప్రకటించారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. కాగా అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఉన్నాయి.

అయితే ఉపాధ్యాయుల కోరిక మేరకు సెప్టెంబర్ 22 నుంచే సెలవులు ప్రకటించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి లేఖను రాశారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ స్పందించి సెలవులపై గుడ్ న్యూస్ చెప్పారు.

పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుండి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తన దృష్టికి తీసుకొచ్చారని వారి కోరిక మేరకు విద్యాశాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ నెల 22 నుండి అక్టోబర్ 2 వరకూ దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.

You may also like
బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్..స్పందించిన పవన్
వివాహేతర సంబంధం..విడాకులు కోరిన విజయ్ భార్య
భర్త సీఎం..భార్య ఎమ్మెల్యే..అసెంబ్లీలోనే ప్రశ్నించిన సతీమణి!
లిక్కర్ కేసులో కవితకు రిలీఫ్..కేటీఆర్ ఏమన్నారంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions