Friday 20th March 2026
12:07:03 PM
Home > తాజా > మత్తుమందు బదులు ఎస్పీబి పాటలు..వృద్దిరాలికి బ్రెయిన్ సర్జరీ

మత్తుమందు బదులు ఎస్పీబి పాటలు..వృద్దిరాలికి బ్రెయిన్ సర్జరీ

Elderly Woman Undergoes Brain Surgery While Listening to SPB Songs | విజయనగరం ( Vijayanagaram ) జిల్లా రాజాం ( Rajam )లోని జీఎంఆర్ కేర్ ఆసుపత్రిలో 65 ఏళ్ల వృద్దిరాలికి మత్తుమందు స్థానంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ( SP Balasubrahmanyam ) పాటలు వినిపిస్తూ వైద్యులు విజయవంతంగా బ్రెయిన్ సర్జరీ ( Brain Surgery ) నిర్వహించారు.

పక్షవాతం లక్షణాలు కనిపించడంతో వృద్ధురాలిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె మెదడులో రక్తస్రావం జరుగుతున్నట్లు గుర్తించిన వైద్యులు వెంటనే సర్జరీ చేయాలని సూచించారు.

అయితే ఆమెకు ముందుగా ఉన్న గుండె పరిస్థితి, ఆస్తమా ఉండడంతో జనరల్ అనేస్థీషియా ( Anesthesia ) ఇవ్వడం ప్రమాదకరమని గుర్తించారు. ఈ క్రమంలో అక్టోబర్ 4న వృద్దిరాలిని మెలకువగా ఉంచి సర్జరీని నిర్వహించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు వింటూ సదరు రోగి సర్జరీ చేయించుకున్నారు.

You may also like
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions