Tuesday 22nd July 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > మంచి చేసి ఓడిపోయాం.. సిగ్గుపడొద్దు: రోజా

మంచి చేసి ఓడిపోయాం.. సిగ్గుపడొద్దు: రోజా

roja selvamani

Ex Minister Roja | ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఫలితాలపై మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా తొలిసారి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వైసీపీ ఓటమిపై పోస్ట్ చేశారు.

” చేడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి!
కానీ.. మంచి చేసి ఓడిపోయాం!
గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం!
ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం” అని రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. నగరి అసెంబ్లీ నుండి పోటీ చేసిన రోజా టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ రెడ్డి చేతిలో 45 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

You may also like
‘నిధి అగర్వాల్ ను చూసి నాకే బాధ, సిగ్గనిపించింది’
గోడకు రంధ్రం చేసి..18 కిలోల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
భార్య పాదాలకు నమస్కరించే నిద్రపోతా..రేసుగుర్రం నటుడు ఎమోషనల్
విద్యార్థిని ఘోరంగా కొట్టిన టీచర్..ఆరు నెలల జైలు, రూ.లక్ష ఫైన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions