Tuesday 22nd October 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > మంచి చేసి ఓడిపోయాం.. సిగ్గుపడొద్దు: రోజా

మంచి చేసి ఓడిపోయాం.. సిగ్గుపడొద్దు: రోజా

roja selvamani

Ex Minister Roja | ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఫలితాలపై మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా తొలిసారి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వైసీపీ ఓటమిపై పోస్ట్ చేశారు.

” చేడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి!
కానీ.. మంచి చేసి ఓడిపోయాం!
గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం!
ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం” అని రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. నగరి అసెంబ్లీ నుండి పోటీ చేసిన రోజా టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ రెడ్డి చేతిలో 45 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

You may also like
‘ తాతా వచ్చాడే ‘..మనవరాలి పెళ్లిలో మాస్ స్టెప్పులేసిన మల్లారెడ్డి
అతిసారం బారినపడి మృతి చెందిన కుటుంబాలకు డిప్యూటీ సీఎం భరోసా!
మంచి మనసు చాటుకున్న మంచు లక్ష్మి..ప్రభుత్వ పాఠశాలలకు అండగా
నాగ చైతన్య శోభితా పెళ్లి పనులు షురూ

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions