Friday 18th September 2026
12:07:03 PM
Home > తెలంగాణ > ఇక పై ప్రభుత్వ స్కూలలో హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: టీజీవీపీ

ఇక పై ప్రభుత్వ స్కూలలో హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: టీజీవీపీ

Henceforth, quality food should be provided to students in hostels in government schools

ఆర్మూర్‌:బొర్గం పి ప్రభుత్వ జెడ్పిహెచ్‌ఎస్‌ పాఠశాలకు సంబం దించిన హాస్టల్‌ భోజనం సరిగ్గా లేక కొంత మంది విద్యార్థులు కడుపునొప్పికి గురైన విద్యార్థులను హాస్పిటల్‌ లో తెలంగాణ విద్యార్థి పరిషత్‌ నగర అధ్యక్షుడు అఖిల్‌ ఆ విద్యార్థులను పరామర్శించి వారికి మెరుగైన వైద్య అందించాలి అని వైద్యులకు సూచించడం జరిగింది. ఎది కేవలం హాస్టల్‌ వార్డెన్‌ మరియు సిబ్బంది తో పాటు పాఠశాల అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగింది అని అన్నారు. ఇకపై అధికారులు కూడా విద్యార్థులకు అందించే భోజనంలో ఎలాంటి నన్యతలోపం లేకుండా వారికి పోస్టికరమైన ఆహారాన్ని అందించాలని ఆయన అధికారులకు కోరారు .నాణ్యమైన భోజనం అందించకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు . ఈ కార్యక్రమంలో మహేష్‌ సుజిత్‌ సోహెల్‌ అబ్దూల్‌ అదీబ్‌ తదితరులు పాల్గొన్నారు.

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions