Friday 1st May 2026
12:07:03 PM
Home > తాజా > ఆసుపత్రిలో చేరిన కేసిఆర్.. త్వరగా కొలుకోవాలని స్పందించిన మోదీ!

ఆసుపత్రిలో చేరిన కేసిఆర్.. త్వరగా కొలుకోవాలని స్పందించిన మోదీ!

kcr

KCR Joins Hospital | బీఆరెస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్ గురువారం అర్ధరాత్రి సోమాజిగూడ లోన యశోద ఆసుపత్రిలో చేరారు. గత రాత్రి ఎర్రవల్లి ఫాంహౌస్ లో  కాలు జారీ పడడంతో హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయన ఎడుమ తుంటి ఎముక దగ్గర గాయం అయినట్లు ధ్రువీకరించారు వైద్యులు.

వైద్య పరీక్షల అనతరం సర్జరీ చేయాల్సి వస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు కెటిఆర్ మరియు హరీష్ రావు లు యశోద ఆసుపత్రికి చేరుకొన్నారు. అలాగే కేసిఆర్ త్వరలోనే కొలుకుంటారని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ సందర్బంగా మాజీ సిఎం kcr త్వరగా కొలుకోవాలని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
cm revanth reddy
తెలంగాణ DNAలోనే టెక్స్‌టైల్ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
tg cabinet meeting
తల్లిదండ్రులను చూడని ఉద్యోగులకు షాక్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions