Saturday 2nd May 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > కల్తీ మద్యం కేసు..టీడీపీ నేతలు సస్పెండ్

కల్తీ మద్యం కేసు..టీడీపీ నేతలు సస్పెండ్

TDP Suspends Local Leaders Over Fake Liquor Case | కల్తీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులను అధినాయకత్వం సస్పెండ్ చేసింది. అన్నమయ్య జిల్లా ములకలచేరువులో ఓ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి అందులో కల్తీ మద్యం తయారు చేస్తూ సప్లై చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ నిర్వాహకులుగా పేర్కొంటూ టీడీపీ నాయకులు జయచంద్ర రెడ్డి, సురేంద్ర నాయుడులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఇద్దర్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస రావు ప్రకటించారు. కల్తీ మద్యం కేసులో ఇద్దరిపై విచారణ చేయాలని నిర్ణయించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions