Tuesday 4th August 2026
12:07:03 PM
Home > telugu news (Page 238)

 ఆహారంతో మ‌ల‌బ‌ద్ధ‌కం, అజీర్తి స‌మ‌స్య‌ల‌కు చెక్‌

చ‌లికాలంలో వేడివేడిగా ఇష్ట‌మైన ఆహార ప‌దార్ధాల‌ను తీసుకోవడంతో పాటు పండ‌గ సీజ‌న్ కావ‌డంతో ప‌లు వంట‌కాల‌ను లాగిస్తుంటారు. దీంతో ఈ సీజ‌న్‌లో క‌డుపుబ్బ‌రం, వికారం, మ‌ల‌బ‌ద్ధ‌కం, అజీర్తి వంటి జీర్ణ...
Read More

ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని వారణాసిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.

అమరావతి : ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని వారణాసిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. వీరిలో ఒక మహిళ , ముగ్గురు పురుషులు ఉన్నారు. వారణాసిలోని దశాంశ్వమేథ్‌ పోలీస్‌...
Read More

దేశం నలుమూలలా కంపించిన భూమి… నాలుగు రాష్ట్రాల్లో భూకంపం

-తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మేఘాలయ రాష్ట్రాల్లో ప్రకంపనలు-తొలుత తమిళనాడులో భూకంపం-వివరాలు తెలిపిన నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ భారత్ నలుమూలలా నేడు భూమి కంపించింది. ఆగ్నేయంలో తమిళనాడు, నైరుతిలో కర్ణాటక,...
Read More

మరో మూడు నెలల్లో ఏపీలో కూడా తెలంగాణ పరిస్థితే వస్తుందన్న చంద్రబాబు

-జైల్లో మానసిక క్షోభను అనుభవించానని ఆవేదన-ఏపీలోనే ఎక్కువ మంది రైతులు అప్పులపాలు అయ్యారని వ్యాఖ్యతెలంగాణ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్...
Read More

తెలంగాణ రాజకీయాలపై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్!

ChandraBabu Comments On TS Results | చంద్రబాబు, తెలంగాణ ఎన్నికల ఫలితాలు, బీఆరెస్ ఓటమి, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన...
Read More

కేసీఆర్‌ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ (KCR) కాలుజారి పడటంతో ఆయనకు గాయమైన విషయం తెలిసిందే. దీంతో గురువారం అర్ధరాత్రి సోమాజిగూడలోని యశోద దవాఖానకు తరలించారు. పరిశీలించిన వైద్యులు ఎడమ కాలి...
Read More

సీఎం జనాల్లో ఉండటం కన్నా గొప్ప కార్యక్రమం ఏముంటుందని వ్యాఖ్య

-రేవంత్ ప్రజాదర్బార్ నిర్వహించడం గొప్ప నిర్ణయమన్న మోత్కుపల్లి-చెప్పిన విధంగానే రేవంత్ ప్రజల్లోకి వచ్చారని ప్రశంస ప్రజానాయకులు ప్రజల్లో ఉండాలని, ప్రజలతో మమేకం కావాలని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్...
Read More

నీట మునిగిన చెన్నై.. రజినీకాంత్ కీ తప్పని వరద కష్టాలు!

-చెన్నైలోని పోయెస్ గార్డెన్ ప్రాంతంలో ఉన్న రజినీ ఇంటి బయట భారీగా వరద నీరు నిలబడ్డాయి.మిగ్‌జాం తుఫాన్‌ తాకిడికి తమిళనాడు రాజధాని చెన్నై అతలాకుతలమైంది. భీకర గాలులు, కుండపోత వానతో...
Read More

ప్రజాభవన్ లో ప్రజా దర్బార్.. అర్జీలతో భారీ తరలివచ్చిన ప్రజలు!

Praja Darbar In Praja Bhavan | తెలంగాణ నూతన సిఎం రేవంత్ రెడ్డి గురువారం నాడు ప్రమాణ స్వీకారం అనంతరం ప్రసంగిస్తూ, శుక్రవారం నుండి జ్యోతిరావ్ ఫూలే ప్రజా...
Read More

కేసీఆర్ ఎడమ తుంటికి ఫ్రాక్చర్ అయిందన్న డాక్టర్లు

-కేసీఆర్ ఎడమ తుంటికి ఫ్రాక్చర్ అయిందన్న డాక్టర్లు-విరిగిన తుంటిని రీప్లేస్ చేయాల్సి ఉందని వెల్లడి-కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందన్న డాక్టర్లుతన నివాసంలోని బాత్రూమ్ లో కేసీఆర్...
Read More
Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions