Friday 1st May 2026
12:07:03 PM
Home > క్రీడలు > సొంతగడ్డపై టీం ఇండియా వైట్ వాష్..చరిత్ర సృష్టించిన కివీస్

సొంతగడ్డపై టీం ఇండియా వైట్ వాష్..చరిత్ర సృష్టించిన కివీస్

India vs Newzealand 3rd Test | న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ లో టీం ఇండియా ( Team India ) ఘోర పరాభవాన్ని చవిచూసింది. సొంతగడ్డపై మూడు టెస్టు మ్యాచుల సిరీస్ లో వైట్ వాష్ ( White Wash )అయ్యి ప్లేయర్లు విమర్శల పలు అవుతున్నారు.

147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రిషబ్ పంత్ ( Rishab Pant ) 64 పరుగులు మినహా ఎవరూ రాణించలేదు. దింతో కేవలం 121 పరుగులకే టీం ఇండియా కుప్పకూలింది.

అజాజ్ పటేల్ ( Ajaz Patel ) ఆరు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో కూడా 5 వికెట్లు తీసి మంచి ప్రదర్శన చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా అజాజ్ పటేల్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా విల్ యంగ్ నిలిచారు.

వరుసగా మూడు టెస్టుల్లో గెలవడం న్యూజిలాండ్ కు ఇదే తొలిసారి. సొంతగడ్డపై సుమారు 24 ఏళ్ల తర్వాత టీం ఇండియాకు వైట్ వాష్ తప్పలేదు. 2000 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా టీం ఇండియాను వైట్ వాష్ చేసింది.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions