Friday 1st May 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > దావోస్ వేదికగా రేవంత్-లోకేశ్ భేటీ

దావోస్ వేదికగా రేవంత్-లోకేశ్ భేటీ

CM Revanth Reddy-Minister Nara Lokesh Meets In Davos | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ దావోస్ వేదికగా భేటీ అయ్యారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం-2026 జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పలువురు మంత్రులు, అధికారులు దావోస్ లో పర్యటిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మంత్రులు, అధికారులు సైతం అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్-మంత్రి లోకేశ్ దావోస్ వేదికగా భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా జరిగిన ఈ భేటీలో ఇరువురు నేతలు వివిధ అంశాలపై చర్చించుకున్నారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions