Monday 14th September 2026
12:07:03 PM
Home > క్రీడలు > బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఎలా మొదలైందో తెలుసా !

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఎలా మొదలైందో తెలుసా !

Border-Gavaskar Trophy Story | టెస్టు ( Test Series ) విభాగంలో ఆస్ట్రేలియా ( Australia ), ఇంగ్లాండ్ ( England ) దేశాల మధ్య జరిగే యాషెస్ ( Ashes ) అత్యంత ప్రతిష్ఠాత్మక సిరీస్ గా అభిమానులు పరిగణిస్తారు.

ఈ సిరీస్ కు తీసిపోని విదంగా టీం ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నువ్వా నేనా అనే విదంగా బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ( Border-Gavaskar Trophy ) జరుగుతుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పెర్త్ ( Perth ) వేదికగా ఈ సిరీస్ నవంబర్ 22న మొదలుకానుంది.

అయితే బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ఎప్పుడు మొదలైంది, దీని వెనుక ఉన్న నేపథ్యం ఏంటి అనే ఆసక్తి నెలకొంది. బోర్డర్ గావస్కర్ ట్రోఫీ 1996లో మొదలయింది. ఆ ఏడాది ఏకైక టెస్టు మ్యాచ్ కోసం ఆసీస్ టీం ఇండియాకు వచ్చింది.

ఈ క్రమంలో ఇరుజట్లకు విశేష సేవలందించిన సునిల్ గావస్కర్, అలెన్ బోర్డర్ పేర్ల మీద ఒక సిరీస్ నిర్వహిస్తే బాగుంటుందని భావించారు. అనంతరం బోర్డర్-గావస్కర్ ట్రోఫీఈ క్రమంలో ఇరుజట్లకు విశేష సేవలందించిన సునిల్ గావస్కర్, అలెన్ బోర్డర్ పేర్ల మీద ఒక సిరీస్ నిర్వహిస్తే బాగుంటుందని భావించారు. అనంతరం బోర్డర్-గావస్కర్ ట్రోఫీగా నామకరణం చేశారు. ఇలా మొదలైన ఈ సిరీస్ ఇప్పటికీ విజయవంతంగా సాగుతుంది.

తొలి సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. అలాగే ఇప్పటి వరకు ఈ సిరీస్ ను 16 సార్లు నిర్వహించగా 10 సార్లు టీం ఇండియా విజయం సాధించింది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
టీమిండియా స్టార్ బ్యాటర్రిటైర్మెంట్.. తీవ్ర భావోద్వేగంతో..!
‘పనికిరాని నిరుద్యోగి’.. సీజేపీ నేతపై కంగనా ఘాటు వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions