Sunday 3rd May 2026
12:07:03 PM
Home > తాజా > మాజీ మంత్రి పొన్నాల ఇంట్లో చోరీ

మాజీ మంత్రి పొన్నాల ఇంట్లో చోరీ

Ponnala Lakshmaiah News | మాజీ మంత్రి, బీఆరెస్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇంట్లోకి చొరబడిన దొంగలు రూ.లక్షన్నర నగదుతో పాటు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటనపై పొన్నాల లక్ష్మయ్య సతీమణి అరుణదేవి ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
cm revanth reddy
తెలంగాణ DNAలోనే టెక్స్‌టైల్ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
tg cabinet meeting
తల్లిదండ్రులను చూడని ఉద్యోగులకు షాక్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions