Thursday 5th June 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > బాబును ఇంప్రెస్ చేయడానికి పసుపు చీర..వైసీపీ నేతపై టీడీపీ ఫైర్

బాబును ఇంప్రెస్ చేయడానికి పసుపు చీర..వైసీపీ నేతపై టీడీపీ ఫైర్

Vijayasai Reddy On Sharmila | వైఎస్ కుటుంబ ( Ys Family ) ఆస్తుల పంపకంలో మాజీ సీఎం జగన్ ( Jagan ), ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ( Sharmila ) మధ్య తలెత్తిన విభేదాలు బహిరంగం అయిన విషయం తెల్సిందే. ఇప్పటికే షర్మిల ను విమర్శిస్తూ వైసీపీ నాయకులు హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఆదివారం వైసీపీ నేత విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy ) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబును ఇంప్రెస్ చేయడానికి షర్మిల పసుపు చీర కట్టుకుని వెళ్లిందని సెన్సేషనల్ ( Sensational ) వ్యాఖ్యలు చేశారు. కాగా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ స్పందించింది.

‘ఆయన్ని ఇంప్రెస్ ( Impress ) చేయటానికి, పసుపు చీర కట్టుకుని వెళ్ళింది..సొంత చెల్లి గురించి, తన శాడిస్టు ముఠాతో, ఈ సైకో జగన్ ఎలా జుగుప్సాకరంగా తిట్టిస్తున్నాడో చూడండి.. ఇంప్రెస్ చేయటానికి, పసుపు చీరలు కట్టుకుని వెళ్లిందనే నీచ స్థాయికి రాజకీయాలని దింపేసాడు, ఈ జగన్ ‘ అంటూ టీడీపీ ( TDP ) ఫైర్ అయ్యింది.

You may also like
అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP
‘భారీగా పెరిగిన WTC ప్రైజ్ మనీ..ఎన్ని రూ.కోట్లంటే!’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions