Wednesday 11th February 2026
12:07:03 PM
Home > తాజా > అశోక్ నగర్ కు బండి సంజయ్..చలో సచివాలయానికి పిలుపు

అశోక్ నగర్ కు బండి సంజయ్..చలో సచివాలయానికి పిలుపు

Bandi Sanjay In Ashok Nagar | కేంద్రమంత్రి బండి సంజయ్ ( Bandi Sanjay ) హైదరాబాద్ లోని అశోక్ నగర్ ( Ashok Nagar ) కు శనివారం మధ్యాహ్నం వెళ్లారు.

గత కొన్ని రోజులుగా గ్రూప్ 1 మెయిన్స్ ( Mains )పరీక్ష వాయిదా వేయాలని, జీవో 29ని రద్దు చేయాలని డిమాండ్ ( Demand ) చేస్తూ నిరుద్యోగ అభ్యర్థులు నిరసన చేపడుతున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో బండి సంజయ్ రాకతో భారీగా గ్రూప్ పరీక్షా అభ్యర్థులు అశోక్ నగర్ కు చేరుకున్నారు.

వారిని కేంద్రమంత్రి పరామర్శించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చలో సచివాలయానికి కేంద్రమంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు.

అభ్యర్థులతో కలిసి సచివాలయం వైపు బయలుదేరారు. దింతో అప్రమత్తం అయిన పోలీసులు బండి సంజయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల తీరు పట్ల కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

You may also like
vc sajjanar
మీట్ యువర్ సీపీ.. హైదరాబాద్ కొత్వాల్ సజ్జనర్ సరికొత్త కార్యక్రమం!
gaddam prasad kumar
పార్టీ ఫిరాయింపులపై మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్!
ఇలాంటి ఫిబ్రవరి మళ్లీ 823 ఏళ్ల తర్వాత?
మోదీతో ఫోన్ కాల్..ట్రంప్ గుడ్ న్యూస్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions