Friday 1st May 2026
12:07:03 PM
Home > తాజా > అక్టోబర్ 16న కోర్టుకు రావాలి..సీఎం రేవంత్ కు కోర్టు ఆదేశం

అక్టోబర్ 16న కోర్టుకు రావాలి..సీఎం రేవంత్ కు కోర్టు ఆదేశం

Nampally Court Notices To Cm Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy ) అక్టోబర్ 16న విచారణకు హాజరవ్వాలని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది.

కాగా ఓటుకు నోటు ( Cash For Vote ) కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. మంగళవారం జరిగిన విచారణలో ముత్తయ్య సహా మిగిలిన నిందితులు గైర్హాజరు అయ్యారు.

విచారణకు హాజరు కాకపోవడం పై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. విచారణకు మినహాయింపు ఇవ్వాలన్న నిందితుల అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించింది.

ఈ నేపథ్యంలో అక్టోబర్ 16న విచారణకు సీఎం రేవంత్ సహా నిందితులు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions