Wednesday 16th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘తండ్రి సేవలను అర్థం చేసుకుంది..’ ఆద్యపై రేణు దేశాయ్ పోస్ట్!

‘తండ్రి సేవలను అర్థం చేసుకుంది..’ ఆద్యపై రేణు దేశాయ్ పోస్ట్!

Aadya with her father pk

Renu Desai Post on Insta | 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుమార్తె ఆద్య కూడా తండ్రితో కలిసి వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్బంగా పవన్ తన కుమార్తె ఆద్యతో సెల్ఫీ తీసుకున్నారు.

ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను ఇన్స్టాలో షేర్ చేస్తూ ఆద్య తల్లి రేణు దేశాయ్ ఓ పోస్ట్ రాసుకొచ్చారు. నాన్నతోపాటు స్వాతంత్య్ర దినోత్సవానికి వెళ్లనా అని ఆద్య నన్ను అడిగింది.

తండ్రితో టైం స్పెండ్ చేయాలనుకోవడం, ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల జీవితం ఎలా ఉంటుందో తను చూడాలనుకోవడం నాకు సంతోషం కలిగించింది.

ఏపీ ప్రజల కోసం తన తండ్రి చేసే సేవలను ఆద్య అర్థం చేసుకుంది. ఆయణ్ని ప్రశంసించింది అని రేణూ దేశాయ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.

You may also like
‘యువశక్తి’తోనే ‘వికసిత్ భారత్’.. జెన్ జీ లక్ష్యంగా ప్రధాని కీలక ప్రకటన!
తిరుమల నగర్ లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!
ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల గోల.. డీజీపీకి రఘురామ కృష్ణంరాజు లేఖ!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions