హామీలకు డబ్బులు ఇటలీ నుండి తెస్తారా లేక..కాంగ్రెస్ పై రాజాసింగ్ సెటైర్లు..!
Rajasingh Comments | బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) కాంగ్రెస్ పార్టీ పై సెటైర్లు గుప్పించారు. ఈ మేరకు గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద... Read More
ధరణిపై సీఎం రేవంత్ సమీక్ష.. నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి!
CM Revanth Review On Dharani Portal | తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాలనలో తనదైన దూకుడు ప్రదర్శిస్తున్నారు. సీఎంగా... Read More
ప్రజా దర్బార్ కు విశేష స్పందన.. ఎన్ని వినతులు వచ్చాయంటే!
Praja Darbar | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 8వ తేదీన ‘మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్’ లో ప్రారంభించిన ‘ప్రజాదర్బార్’కు విశేష స్పందన లభిస్తోంది. ప్రజలు తమకు... Read More
కేసీఆర్ ను పరామర్శించిన చంద్రబాబు!
Chandrababu Visits KCR | టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఇటీవల గాయమై తుంటి మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్... Read More
జేబీఎస్ లో ఆర్టీసీ ఎండీ తనిఖీ.. బస్ లో ప్రయాణించి టికెట్ ఇచ్చిన సజ్జనార్!
VC Sajjanar Vists JBS | హైదరాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్)ను సోమవారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్... Read More
ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు!
CM Revanth Orders To TSPSC | తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి పాలనలో వేగం పెంచారు. ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండు... Read More
అయ్యప్ప మాల ధరించిన బాలికను స్కూల్లోకి అనుమతించని యాజమాన్యం
-బండ్లగూడలోని స్కూల్లో ఘటన-యూనిఫాం లోనే రావాలని చెప్పిన యాజమాన్యం-స్కూల్ ఎదుట నిరసన తెలిపిన తండ్రిహైదరాబాద్ బండ్లగూడలో ఓ ప్రయివేట్ స్కూల్ యాజమాన్యం… అయ్యప్ప మాల ధరించిన బాలికపై దురుసుగా ప్రవర్తించింది.... Read More
కేసీఆర్ కోసం యశోద ఆసుపత్రికి వెళ్లిన నటుడు ప్రకాశ్ రాజ్
-బాత్రూంలో జారిపడిన కేసీఆర్… హిప్ రీప్లేస్ మెంట్ చేసిన వైద్యులు-యశోదా ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స-యశోదా ఆసుపత్రిలో కేటీఆర్ తో మాట్లాడిన ప్రకాశ్ రాజ్-కేసీఆర్ కోలుకుంటున్నారని తెలుసుకుని హర్షంఇటీవల బాత్రూంలో జారిపడి... Read More
నేటి నుంచి తెలంగాణలో ‘ప్రజావాణి’ కార్యక్రమం
-ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభం-సమస్యలపై ప్రజల అర్జీలు స్వీకరించనున్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు-కార్యక్రమంపై తరచూ సమీక్ష జరగాలంటున్న ప్రజలుజిల్లా స్థాయి అధికారులు కార్యక్రమంలో పాల్గొంటే సమస్యలు పరిష్కారమవుతాయని సూచనతెలంగాణ సీఎంగా... Read More
ఇండియాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
-గత 24 గంటల్లో కొత్తగా 166 కోవిడ్ కేసుల నమోదు-ప్రస్తుతం దేశంలో 895 యాక్టివ్ కేసులు-సిమ్లాలో కరోనా కారణంగా ఒక మహిళ మృతికరోనా మహమ్మారి అంతమయిపోయిందని అందరూ భావిస్తున్నారు. ఇంకా... Read More










