Friday 14th August 2026
12:07:03 PM

By

Devuser

నేటి నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

బోధన్‌: నేటి నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు బోధన్‌ బస్‌ డిపో మేనేజర్‌ శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు...
Read More

నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌జిల్లా అధ్యక్షుడిగా దుస్స లక్ష్మణ్‌

కరీంనగర్‌: నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడి గా దుస లక్ష్మన్‌ ను నియమిస్తూ నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ జాతీయ అధ్యక్షుడు డా,, పి. సంపత్‌ కుమార్‌,...
Read More

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి!

Revanth Takes Oath As MLA | ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ అధ్యక్షతన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ఉదయం 11 గంటల నుండి ప్రారంభం అయ్యాయి. అంతకంటే...
Read More

ఇక పై ప్రభుత్వ స్కూలలో హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: టీజీవీపీ

ఆర్మూర్‌:బొర్గం పి ప్రభుత్వ జెడ్పిహెచ్‌ఎస్‌ పాఠశాలకు సంబం దించిన హాస్టల్‌ భోజనం సరిగ్గా లేక కొంత మంది విద్యార్థులు కడుపునొప్పికి గురైన విద్యార్థులను హాస్పిటల్‌ లో తెలంగాణ విద్యార్థి పరిషత్‌...
Read More

ముంబైలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతకు సన్మానం

నిజామాబాద్‌:ముంబైలోని ప్రముఖ సంస్థఐన భారతీయ సమాజ్‌ సేవ సమితి మాదిగ (రిజి) అధ్వర్యంలో వడాల ప్రాంతం ఆఫీస్‌ లో శుక్రవారం తెలంగాణ రాష్ట్రం నుంచి విచ్చేసిన జిల్లా నారాయణపేట నర్వ...
Read More

బీఆరెస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్..!

KCR as BRSLP Leader | తెలంగాణ నూతన అసెంబ్లీ సమావేశాలు శనివారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో బీఆరెస్ శాసనసభ పక్ష నేతగా మాజీ సీఎం, బీఆరెస్ సుప్రీమో...
Read More

చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు

–జనవరి 19కి వాయిదా వేసిన సుప్రీం ఢిల్లీ : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు...
Read More

విద్యుత్‌శాఖ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

-అన్ని వర్గాలకు నిరంతర కరెంటు అందించాల్సిందే-తెలంగాణ విద్యుత్ సంస్థల మొత్తం అప్పు రూ. 81,516 కోట్లు-డిస్కంలు తీసుకున్న రూ. 30,406 కోట్ల రుణంపై నెలకు రూ.1000 కోట్ల వడ్డీ-వ్యవసాయానికి అందిస్తున్న...
Read More

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ… కొనసాగుతున్న ప్రమాణస్వీకారాలు

-కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొలి అసెంబ్లీ సమావేశాలు-ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఒవైసీ-అనారోగ్య కారణాలతో అసెంబ్లీకి రాని రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో...
Read More

మహారాష్ట్ర, కర్ణాటకలో ఉగ్ర కలకలం.. 15 మంది అరెస్ట్

-ఐఎస్ఐఎస్ టెర్రర్ మాడ్యుల్ కేసులో అదుపులోకి..-పేలుడు పదార్థాలను తయారేచేశారనే అనుమానాలు-రెండు రాష్ట్రాల్లో మొత్తం 41 చోట్ల కేంద్ర బలగాల సోదాలు ఐఎస్ఎస్ టెర్రర్ మాడ్యుల్ కేసుకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్...
Read More
Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions