Sunday 14th June 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > సామాన్యుడిలా వైఎస్ జగన్ విమాన ప్రయాణం.. ఫొటో వైరల్!

సామాన్యుడిలా వైఎస్ జగన్ విమాన ప్రయాణం.. ఫొటో వైరల్!

ys jagan

AP Ex CM YS Jagan | ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) సామాన్యుడిలా మారారు. ఆయన సతీమణి వైఎస్ భారతితో కలిసి ఓ సాధారణ పౌరుడిలా విమానంలో ప్రయాణించారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గతంలో ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక విమానాల్లో ఎక్కువగా ప్రయాణించిన జగన్ ఇప్పుడు సాధారణ పౌరుడిలా విమానాల్లో ప్రయాణిస్తున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఈ ఫోటోకు సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. అయితే ఇటీవల నంద్యాల జిల్లా పర్యటనకు మాత్రం ప్రత్యేక విమానంలో వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది.  

You may also like
ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల గోల.. డీజీపీకి రఘురామ కృష్ణంరాజు లేఖ!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!
జగన్ పై టీటీడీ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions