Sunday 3rd May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > పెళ్లికాని జంటలకు షాకిచ్చిన OYO

పెళ్లికాని జంటలకు షాకిచ్చిన OYO

OYO Changes Policy | ప్రముఖ హోటల్ అగ్రిగేటర్ ఓయో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుండి పెళ్లికాని జంటలకు రూమ్ బుక్ చేసుకునే అవకాశం ఉండదని స్పష్టం చేసింది.

ఈ మేరకు 2025 సంవత్సరానికి గాను నూతన చెక్ ఇన్ పాలసీని తీసుకొచ్చింది. ఆదివారం కొత్త మార్గదర్శకాలను ఓయో ప్రకటించింది. ఈ పాలసీ ప్రకారం పెళ్లికాని జంటలకు రూమ్ ఇవ్వరు.

ఇకపై ఆన్లైన్ లో లేదా ఆఫ్లైన్ లో ఓయో హోటల్స్ లో రూమ్ బుక్ చేసుకోవాలనే జంటలు తమ పెళ్లి చెల్లుబాటు అయ్యే పాత్రలను లేదా రుజువుని సమర్పించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలను తొలుత మేరట్ లో అమలుకానున్నాయి.

అనంతరం వచ్చిన స్పందన ద్వారా మరిన్ని నగరాలకు దీన్ని విస్తరిస్తారు. ఫ్యామిలీస్ , స్టూడెంట్స్, ఒంటరిగా ప్రయాణించే వారికి మెరుగైన సేవలను అందించే ఆలోచనతో ఓయో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions